భారత్లో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ లాక్డౌన్ ఈ నెల 14తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రులతో శనివారం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు....
గుంటూరు జిల్లా బాపట్లలో తనను పోలీసులు వేధించారంటూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణా జిల్లా మందపల్లి ప్రాంతానికి చెందిన శ్రీనివాసరావు(21) చిత్తూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. దేశమంతటా లాక్డౌన్ విధించిన...
కరోనా మహమ్మారి విస్తరించకుండా కొందరు, కరోనా బారిన పడినవారిని తమ ప్రాణాలను లెక్కచేయకుండా సేవలు అందించేవారు కొందరు... కొందరు వైద్యులు కూడా ఈ మాయదారి వైరస్ బారిన పడి ప్రాణాలు వదిలారు. అయితే...
Over eight in 10 urban working professionals in India claim the novel coronavirus has large or moderate impact on their business and declining sales...
దేశవ్యాప్తంగా 3 వారాల పాటు లాక్డౌన్ అమలు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. నేటి అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లోకి వస్తుందని తెలిపారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు లాక్డౌన్ తప్పనిసరి...
India recorded 360 coronavirus cases untill now including the foreign nationals, with 329 active cases, the Union Health Ministry said. While 319 of the positive cases...