ఏపీ సీఎం జగన్ కరోనా టెస్ట్ చేయించుకున్నారు. దక్షిణ కొరియా దేశం నుండి ఆంధ్రప్రదేశ్ లక్ష కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను దిగుమతి చేసుకున్న సందర్భంగా జగన్ తన కార్యాలయంలో కిట్లను ప్రారంభించారు....
తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 644కి చేరింది. మంగళవారం ఒక్కరోజే 52 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, ఒకరు కరోనాతో మృతిచెందారు. ఇప్పటి వరకు తెలంగాణలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 18కి...
తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో కరోనా రెండో దశలోనే ఉంది. విదేశాల నుంచి వచ్చిన...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్.. కరోనా వైరస్ లక్షణాలు గుర్తించి వైద్యం అందించడంలో సమగ్ర విధానం అవలంభిస్తున్నామని తెలిపారు. రెండు రోజులుగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరగడం బాధ కలిగిస్తోందన్నారు. ఢిల్లీకి వెళ్లిన...
After Telangana announced complete lockdown of the state, its counterpart Andhra Pradesh is now following suit. Chief Minister Y S Jaganmohan Reddy announced shutdown untill March...
కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే ఐసోలేషన్ ఒక్కటే మార్గమని, ఎవరూ బయట తిరగకుండా, ఎవరున్న చోట వారు ఉండగలిగితేనే దీన్ని కట్టడి చేయగలమని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఇప్పటికే 12 రాష్ట్రాలు అంతర్రాష్ట్ర...
The Andhra Pradesh High Court on Wednesday ordered a probe by the Central Bureau of Investigation (CBI) into the sensational killing of Chief Minister...