'మత్తు వదలారా’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు రితేష్ రానా కొత్త సినిమాను ప్రారంభించాడు. మైత్రీ మూవీ మేకర్స్తో కలిసి క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. లావణ్య...
టాలీవుడ్లో ‘అందాల రాక్షసి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ లావణ్య త్రిపాఠి. ఈ చిత్రం తరువాత అమ్మడికి వరుస అవకాశాలు వచ్చాయి. అందం, అభినయం కలబోసిన ఈ ముద్దుగుమ్మకి కొన్ని సినిమాలు విజయాన్ని...
లావణ్య త్రిపాఠి ఇటీవల ఇన్స్ట్రాగ్రామ్లో లైవ్ సెషన్లో పాల్గొన్న అభిమానులతో ముచ్చటించింది. ఈ నేపథ్యంలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తనను నెటిజన్లు అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఆమె తనదైన శైలిలో సమాధానం...