'అలా ఎలా' చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకు పరిచయమయి 'కుమారి 21 ఎఫ్' సినిమాతో యూత్ లో క్రేజ్ సంపాదించుకున్న నటి హెబ్బా పటేల్. ఇప్పటివరకు హెబ్బా కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్స్ లేకపోయినా......
వరుణ్తేజ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మిస్టర్'. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), 'ఠాగూర్' మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లావణ్యా త్రిపాఠి, హెబ్బా పటేల్ ఇందులో కథానాయికలు....