సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ నిర్మిస్తున్నచిత్రం 'భైరవగీత'. ఈ చిత్రంలో ధనుంజయ, ఇర్రా జంటగా నటిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణంలో అభిషేక్ పిక్చర్స్ సంస్థ కూడా వర్మతో చేయి కలిపింది. వర్మ శిష్యుడు...
కేరళ రాష్ట్రం భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అయింది. వంద మందికి పైగా మరణించగా, లక్షలమంది నిరాశ్రయులయ్యారు. కేరళ రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలోని ప్రజలను అభ్యర్ధించారు. సెలెబ్రిటీలు ముందుకు...