తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో కరోనా రెండో దశలోనే ఉంది. విదేశాల నుంచి వచ్చిన...
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరగటం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో ఇప్పటి వరకు 531 మంది కరోనా బారిన పడ్డారు. ఆదివారం ఒక్కరోజు కొత్తగా 28 కరోనా పాజిటివ్ కేసులు...
రాష్ట్రంలో ఈ నెల 30 వరకు లాక్డౌన్ విధిస్తున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం ప్రగతి భవన్లో మీడియాతో మాట్లాడారు. 30వ తేదీ వరకు లాక్డౌన్ కఠినంగా అమలు...