జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి.. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ చేపట్టిన నిరసన దీక్ష విరమించారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఉన్న అశ్వత్థామకు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. గత మూడు...
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతంగా సాగుతోంది. సమ్మె విషయంలో అటు ప్రభుత్వం, ఇటు కార్మికులు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రజలకు ఇబ్బంది లేకుండా సమ్మెకు విరుగుడుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు...
తెలంగాణ అసెంబ్లీ రద్దుతో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల యుద్ధం ప్రారంభమైంది. తెలంగాణ అసెంబ్లీ రద్దు చేసి ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించి కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించారు. ఇవాళ మధ్యాహ్నం హుస్నాబాద్లో...