ఊపిరి ఉన్నంతవరకు జనసేన జెండా దించే ప్రసక్తే లేదని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం ఇతర పార్టీలతో జనసేనకు సంబంధాలను అంటగట్టడం మానుకోవాలన్నారు. పశ్చిమగోదావరి...
ప్రజా పోరాట యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి బహిరంగ సభలో జనసేన అధినేత పవన్కల్యాణ్ మాట్లాడారు. అన్యాయాన్ని ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని పునరుద్ఘాటించారు. వైసీపీ అధ్యక్షుడు జగన్లా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని...
నెల్లూరులో ప్రత్యేకంగా జరిగే రొట్టెల పండుగ ఈ రోజు ప్రారంభమవనుంది. నేటి నుంచి అయిదు రోజుల పాటు ఈ పండగ జరుగుతుంది. నెల్లూరులోని స్వర్ణాల చెరువులో ప్రతి సంవత్సరం ఈ పండుగను నిర్వహిస్తారు....