ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా.. ఈ రోజు (సోమవారం) పాదయాత్ర 236వ తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలోని డి. పోలవరం నుంచి ప్రారంభమైంది....
వైసినీ సీనియర్ నేత పెన్మెత్స సాంబశివరావు మనవడు, సినీ నటుడు కృష్ణుడు(వినాయకుడు ఫేం హీరో) వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కత్తిపూడిలో పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్ సమక్షంలో...
వైసిపి బలోపేతానికి ఆ పార్టీ అధినేత జగన్ సామాజిక వర్గాల వారీగా దృష్టి పెట్టారు. దానిలో బాగంగా ఆయా సామాజిక వర్గాల అధ్యయన కమిటీలను ఏర్పాటుచేసారు. ఈ కమిటీలు సామాజిక వర్గాలలో ఉన్న...
పవన్ కల్యాణ్పై వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేసిన వ్యక్తిగత విమర్శలపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. హైదరాబాద్లోని జనసేన పార్టీ కార్యాలయంలో రెండు తెలుగు రాష్ట్రాల వీర మహిళా విభాగం...
అమరావతిలో ఐటీ కంపెనీలను ప్రారంభించిన అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటే తనకు చాలా ఇష్టమని, ఇప్పటికీ తనంటే గౌరవం ఉందని నారా లోకేష్ అన్నారు....
తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే 225 రోజుల పాటు జగన్ పాదయాత్ర పూర్తిచేసుకున్నారు. జులై 31న పిఠాపురంలో జగన్ బహిరంగ సభలో ప్రసంగిస్తూ చంద్రబాబూ.. కాపులను...