వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ జిల్లా ఎర్రవరంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.ఎర్రవరం జంక్షన్ వద్ద పాదయాత్ర విడిది శిబిరం వద్ద వైఎస్ జగన్ జాతీయ పతాకాన్ని...
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 237వ రోజు మంగళవారం విశాఖ జిల్లాలోకి ప్రవేశించింది. ర్సీపట్నం నియోజకవర్గం గన్నవరం మెట్ట వద్ద విశాఖ జిల్లాలోకి అడుగుపెట్టిన జననేతకు వైఎస్సార్ కాంగ్రెస్...
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా.. ఈ రోజు (సోమవారం) పాదయాత్ర 236వ తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలోని డి. పోలవరం నుంచి ప్రారంభమైంది....
ఏపీలో అధికారం చేజిక్కించుకోవడానికి కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా కీలకం కావడంతో వారి ఓట్లుసాధించేందుకు అధికార టీడీపీ, జనసేన, వైసీపీ తర్జనబర్జన పడుతున్నాయి. కాపులకు ఎవరు రిజర్వేషన్లు కల్పిస్తారో ఆ పార్టీకే...