రంగో రంగా లిరికల్ సాంగ్ రిలీజ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..
టాలీవుడ్ స్టార్ హీరో.. నేచురల్ స్టార్ నాని శ్యామ్ సింగరాయ్ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న తర్వాత కూడా విభిన్న పాత్రల్లో నటిస్తున్నారు నాని. ఈ క్రమంలో నాని నటించిన ఫ్యామిలీ అండ్...
మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి హఠాన్మరణం
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి(50) హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 9.16 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారు. ఉదయం 7.45 నిమిషాలకు...
జగన్ 5 ఏళ్ల టార్గెట్ ఫిక్స్ డ్.. సాగునీటి ప్రాజెక్టుల కోసం లక్ష్య కోట్లు...
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. ఈ ఏడాది పాలనలో ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. సంక్షేమ పథకాల కోసమే ఏపీ సర్కార్ వేల...
రాయలసీమ ఎత్తిపోతలను బలిపశువును చేయాలని చూస్తున్న బి జె పీ?
తెలంగాణలో రాజకీయంగా బలపడేందుకు ఆంధ్రప్రదేశ్లోని సగానికి పైగా జిల్లాలకు సాగు, తాగు నీరు అందించే రాయలసీమ ఎత్తిపోతల పధకాన్ని బలిపశువును చేయాలని కేంద్రంలో అధికారం లో ఉన్న బి జె పీ ప్రయత్నిస్తోందా...
రఘురామకృష్ణంరాజుకి ఘాటైన రిప్లై ఇచ్చిన వైసీపీ సోషల్ మీడియా ఇన్ చార్జి దేవేందర్ రెడ్డి
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజుకు ఓ వైసీపీ డిజిటల్ మీడియా చీఫ్ దేవేందర్ రెడ్డి గట్టి షాకిచ్చారు. సోషల్ మీడియా వేదికగా రఘురామకృష్ణం రాజు బండారం బయటపెట్టాడు. ఈ క్రమంలోనే ఈ...
వైవీ సుబ్బారెడ్డిని జగన్ ఎందుకు తప్పించారంటే?
ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఇటీవలే ఏడాది పదవీకాలం పూర్తి చేసుకున్నారు. ఈ సంవత్సర కాలంలో ఏపీలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ప్రజలకు మరింత చేరువయ్యారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను...
సాగునీటితో రాళ్లసీమలో రతనాల ధారలు
ఉమ్మడి ఏపీ నుంచి నవ్యాంధ్ర వరకు ముఖ్యమంత్రులుగా రాయలసీమకు చెందినవారే. కానీ వారెవరూ సీమ ప్రజల నీటి కష్టాలు పట్టించుకోలేదు. పక్కనే ఉన్న కృష్ణా జలాలు నిరంతరం కరువు వాత పడుతున్న నాలుగు...
సీమకు చంద్రబాబు వెన్నుపోటు
దశాబ్దాల కరువు తీరనున్న నేపథ్యంలో చంద్రబాబు రూపంలో రాయలసీమ వెన్నుపోటుకు గురికాబోతోంది. రాయలసీమ ఎత్తిపోతల ద్వారా సీమ రూపు రేఖలే మారతాయి. అది అందరికీ తెలిసిన నిజం. అది జరిగితే చంద్రబాబుకు రాజకీయ...
చంద్రబాబు ఆ పాపమే అనుభవిస్తున్నారు!
చంద్రబాబు నాయుడిపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను పశువులను కొన్నట్టుగా కొన్నాడని, ఆ పాపమే ఇప్పుడు చంద్రబాబు అనుభవిస్తున్నారని...
అందుకే రాజేంద్రప్రసాద్కు క్షమాపణ చెబుతున్నా: వంశీ
టీడీపీ నేతలు తనపై చేస్తున్న ఆరోపణలపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తిప్పికొట్టారు. శనివారం సాయంత్రం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియాతో సమావేశంలో వంశీ మట్లాడుతూ... గత రెండ్రోజులుగా జరుగుతున్న పరిణామాలపై స్పందించారు....
Latest News
Movie Review
Videos
మూవీ రివ్యూస్
© klapboardpost.com