పొలిటికల్

Chandrababu Naidu: జగన్‌.. ప్రజల జీవితాలతో ఆడుకొనే ఓ జలగ

Chandrababu Naidu: ఈ రోజు సాయంత్రం నరసాపురంలో నిర్వహించిన ప్రజాగళం ప్రచార సభలో ప్రసంగించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. వైసీపీ ఐదేళ్ల పాలన తీరుపై నిప్పులు చెరిగారు. ''గత ఎన్నికల్లో బాబాయిని చంపి...

Y. S. Sharmila: హంతకులు చట్ట సభలకు వెళ్లకూడదు.. వారిని ఓడించాలని పిలుపు

Y. S. Sharmila: కడప జిల్లా కాశినాయన మండలం అమగంపల్లిలో ఆమె బస్సు యాత్రను ఏపీసీసీ చీఫ్ షర్మిల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ యాత్రలో...

Chandra Babu: వైసీపీ డీఎన్‌ఏలోనే శవరాజకీయం ఉందన్న చంద్రబాబు

Chandra Babu: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో నిర్వహించిన 'ప్రజాగళం' సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌పై చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ శవ...

Ys Jagan: నాకు- నీకు ఉన్న తేడా అదే చంద్రబాబూ అంటున్న జగన్‌

Ys Jagan: ఏపీ సీఎం జగన్ ఈ రోజు తిరుపతి జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహించారు. 8వ రోజు యాత్రకు కూడా జనలు పోటెత్తారు. గురవరాజుపల్లెలో సీఎం జగన్‌కు ప్రజలు...

Chandrababu Naidu: అందుకే పశుపతిగా మారానంటున్న చంద్రబాబు

Chandrababu Naidu: కోనసీమ జిల్లా.. కొత్తపేట నియోజకవర్గంలో జరిగిన ప్రజాగళం సభలో టీడీసీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సీఎం జగన్‌ నన్ను పశుపతి అని సంభోదించారు. ఆ మాట విని నవ్వుకున్నాను....

Ys Jagan: అందరూ కలిసి నా ఒక్కడిపై యుద్ధానికి వస్తున్నారంటున్న జగన్‌

  Ys Jagan: ఈ రోజు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ఈ రోజు చిత్తూరు జిల్లా పూతలపట్టులో మేమంతా సిద్ధం సభకు హాజరయ్యారు. రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయని, ప్రజల ముందు రెండు...

KTR: నాకు ఏ హీరోయిన్ తోనూ సంబంధం లేదు.. ఎవర్నీ బెదిరించలేదు

KTR: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. ట్యాపింగ్ వ్యవహారంలో సినీ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సమంత పేర్లు తెరపైకి వచ్చాయి. వీరి ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆరోపిస్తున్నారు....

Y.S.Sharmila: మా చిన్నాన్న చివరి కోరిక అదే..

Y.S.Sharmila: ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసే లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులను అధిష్ఠానం ప్రకటించిన అనంతరం ఇడుపులపాయలో వైఎస్‌ షర్మిల మీడియాతో మాట్లాడారు. ''కాంగ్రెస్‌ పార్టీ తరఫున కడప పార్లమెంట్‌కి...

YS Sunitha: వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుదాం

YS Sunitha: అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత మాట్లాడారు. వైఎస్‌ షర్మిల, తాను ఎవరి ప్రభావంతోనో మాట్లాడుతున్నట్లు సీఎం జగన్‌, వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన...

Pawan Kalyan: ప్రత్యర్థి మూకలు నన్ను బ్లేడ్లతో కోస్తున్నారు

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేడి రోజు రోజుకు పెరిగిపోతుంది. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య గట్టి వార్‌ జరుగుతుంది. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చేసిన...

Chandrababu Naidu: క్విట్‌ జగన్‌.. సేవ్‌ రాయలసీమ

Chandrababu Naidu: ప్రొద్దుటూరు ప్రజాగళం ప్రచార సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. 'జగన్‌కు రాయలసీమ అంటే హింస, హత్యా రాజకీయాలు.. టీడీపీకి సీమ అంటే నీళ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమలు. రైతును రాజు...

Chandra Babu: మాది విజన్…జగన్‌ది పాయిజన్

Chandra Babu: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైంది. పోటా పోటీగా రాజకీయ పార్టీలు ప్రచార కార్యక్రమాల్లో మునిగిపోతున్నారు. ఇందులో భాగంగానే చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాగళం పేరుతో...

YS Jagan: ఈసారి డబుల్ సెంచరీతో వైసీపీని గెలిపించాలి

jagan speech at nandyal: ఏపీ సీఎం జగన్ ఈరోజు నంద్యాలలో మేమంతా సిద్ధం సభకు హాజరయ్యారు. నంద్యాలలో ఈరోజు జన సముద్రం కనిపిస్తోందని అన్నారు. మీ బిడ్డ జగన్ ఒంటరివాడు... సంక్షేమ...

Ys Sunitha: హంతకులకు ఓటు వేయవద్దని కోరుతున్నా

YS sunitha: హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ హైకోర్టు వద్ద గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసుకు...

Chandrababu Naidu: నగరిలో ఒక జబర్దస్త్ ఎమ్మెల్యే ఉంది

Chandrababu Naidu's comments at Nagari: టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా మంత్రి రోజా నియోజకవర్గం నగరిలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... ఇక్కడొక...

Chandrababu Naidu: వాలంటీర్ల జీవితాలు మారుస్తాం

Chandrababu's offer to volunteers: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో నేడు రెండో రోజు పర్యటన కొనసాగిస్తున్నారు. యువత కోసం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.....

MLC Kavitha: నేను ఏ తప్పూ చేయలేదు.. క్లీన్‌గా బయటకు వస్తా

kavitha in delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ షాక్ తగిలింది. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను రౌస్ అవెన్యూ...

Chandrababu Naidu: కుప్పంలో లక్ష మెజార్టీ టీడీపీ లక్ష్యం

Chandrababu Naidu's speech at kuppam meeting: టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో ఈరోజు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, సైకిల్ స్పీడ్...

YS Sharmila: ఏపీ డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారింది

YS Sharmila reacts on vizag drug case: ఆంధ్రప్రదేశ్ అంటే దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ.. ఇప్పుడు డ్రగ్స్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా మారిందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల...

Radhika Sarathkumar: ఎన్నికల బరిలో సీనియర్‌ నటి

Actress radhika in lok sabha elections: సీనియ‌ర్ న‌టి రాధిక శ‌ర‌త్‌కుమార్ లోక్‌స‌భ ఎన్నిక‌ల బ‌రిలో నిలిచారు. తాజాగా బీజేపీ ప్ర‌క‌టించిన నాలుగో జాబితాలో న‌టి రాధిక స్థానం ద‌క్కించుకున్నారు. త‌మిళ‌నాడులోని...

Murali Mohan: రాజధాని దిక్కులేని రాష్ట్రంగా ఏపీ మారింది

Murali Mohan comments on AP politics: రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ దిక్కులేని విధంగా మారిందని తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ ఎంపీ, టాలీవుడ్‌ నటుడు మురళీమోహన్‌ అన్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌...

గ్లాస్‌ చూపిస్తే.. పొలిటికల్‌ ప్రచారమే.. నోటీసులు ఇస్తాం: ఎన్నికల అధికారి

ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) ముఖేశ్‌కుమార్‌ మీనా మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటివారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొంటే తీవ్ర చర్యలు ఉంటాయని మరోమారు...

Pawan Kalyan: ఇకపై పిఠాపురమే నా సొంతూరు.. ఇక్కడే ఉంటా

Pawan Kalyan speech at pithapuram: జనసేనాని పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈరోజు పిఠాపురం నియోజకవర్గం నుంచి పలువురు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. పిఠాపురం నియోజకవర్గానికి...

Prakash Raj: అది అహంకారమే.. బీజేపీపై తీవ్ర విమర్శలు

ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. '420'లు (మోసానికి పాల్పడినవారు) వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామని అంటున్నారని, ఇవి అహంకారంతో కూడిన వ్యాఖ్యలని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో...

తెలంగాణ గవర్నర్‌ రాజీనామా

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. 2019 సెప్టెంబర్‌ 8న ఆమె తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించారు. సోమవారం...

Pawan Kalyan: జగన్‌ ఒక సారా వ్యాపారిగా మారాడు

Pawan Kalyan: బొప్పూడిలో టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని మోడీ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడారు. ''అభివృద్ధిలేక అప్పులతో నలిగిపోతున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకానికి...

Y. S. Sharmila: జగనన్న ఇంతగా దిగజారుతాడని అనుకోలేదు

Y. S. Sharmila: వైఎస్ వివేకాను అత్యంత కిరాతకంగా హత్య చేసి ఐదేళ్లు గడుస్తోందని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. బాబాయ్ శరీరంపై ఎన్నో గొడ్డలి పోట్లు ఉన్నాయని, దారుణంగా హతమార్చారని ఆవేదన...

JanaSena: ఫ్యాన్ గాలికి కొట్టుకుపోతున్న రాష్ట్ర భవిష్యత్తు.. గాడిలో పెట్టే పనిలో గాజు గ్లాసు

JanaSena: ఏపీ ఎన్నికల బరిలో.. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాట్లు కూడా పూర్తయ్యాయి. ఏపీలో వైసీపీ అరాచక ప్రభుత్వాన్ని...

janasena: పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్న పవన్‌ కళ్యాణ్‌

janasena: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతారనే సస్పెన్స్‌కు తెరపడింది. పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్టు ఆయన గురువారం స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం ఎంపీగా...

Kamal Haasan: ఈ దేశాన్ని విభజించేందుకు సీఏఏను తీసుకొచ్చారు

స్టార్‌ హీరో, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను కేంద్ర ప్రభుత్వం తీసుకు రావడంపై విమర్శలు గుప్పించారు. ఈ దేశాన్ని విభజించేందుకు సీఏఏను తీసుకొచ్చారని అన్నారు....