HomeTelugu Newsకోటి విరాళం ఇచ్చిన జనసేన అధినేత

కోటి విరాళం ఇచ్చిన జనసేన అధినేత

9 3
జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌.. ‘ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ఫ్లాగ్‌ డే’ సందర్భంగా రూ.కోటి విరాళం ప్రకటించారు. సైనిక కుటుంబాల సంక్షేమం కోసం కేంద్రీయ సైనిక బోర్డుకు ఈ విరాళం అందజేయనున్నట్లు ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. దీనికి సంబంధించిన డీడీని తానే స్వయంగా ఢిల్లీ వెళ్లి అధికారులకు అందజేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా దేశంపట్ల తమ బాధ్యతను గుర్తు చేశారంటూ ప్రధాని మోడీకి పవన్‌ కృతజ్ఞతలు చెప్పారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu