Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy on Tuesday rubbished the allegations by the opposition parties on sand policy and clarified that due...
The expert panel constituted by Andhra Pradesh government to review the development plans on state capital Amaravati has sought public opinion. The five-member committee, comprising urban...
భవన నిర్మాణ కార్మికుల కోసం పార్టీలన్నీ సంఘటితం కావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ సమస్యపై ఇప్పటికే బీజేపీ, వామపక్షాలు స్పందించాయన్నారు. విపత్కర పరిస్థితులపై పోరుకు మిగతా పార్టీలూ ముందుకు...
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. దర్శనం అనంతరం నమ్రత వేద పండితులు ఆశీర్వచనం అందుకున్నారు. అలాగే ఆలయ ఈవో చేతుల మీదుగా నమ్రతకు అమ్మవారి...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఇసుక సమస్యపై విశాఖలో తాను లాంగ్ మార్చ్ నిర్వహిస్తానన్న తర్వాతే రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చిందని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఉద్యోగాల కంటే...
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర గోదావరి నదిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటకు తీశారు. 38 రోజుల పాటు గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట ఇవాళ బయటకు వచ్చింది. దీంతో...