డైరెక్టర్ అజయ్ భూపతి ఇటీవలే ''మహా సముద్రం'' ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మించనున్నారు....
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన "మజ్ను" సినిమాతో ఎంట్రీ ఇచ్చింది మాలీవుడ్ బ్యూటీ అను ఇమ్మాన్యూయేల్. తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన త్రివిక్రమ్ డైరెక్షన్లో 'అజ్ఞాతవాసి' సినిమా నటించింది....