రామ్ హీరోగా గతేడాది దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించిన 'నేను శైలజ' సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. దీంతో వీరిద్దరు కలిసి 'ఉన్నది ఒక్కటే జిందగీ' అనే మరో సినిమాను తెరకెక్కించారు. ఈ...
మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ 'శతమానం భవతి' చిత్రంతో మంచి సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తరువాత తెలుగులో ఆమెకు చాలా అవకాశాలు వచ్చాయి. కానీ తనకు సూట్ అయ్యే...
ఎనర్జిటిక్ స్టార్ రామ్ ను సరికొత్తగా ఆవిష్కరించిన చిత్రం ‘నేను శైలజ’. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ హిట్ కాంబినేషన్ లో మరో...
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కృష్ణ చైతన్య సమర్పణలో స్రవంతి మూవీస్, పి.ఆర్ సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో కొత్త సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నారు....
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కృష్ణ చైతన్య సమర్పణలో స్రవంతి మూవీస్, పి.ఆర్ సినిమా బ్యానర్స్ సంయుక్తంగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో కొత్త సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నారు....