ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. ఫలితాలకు ముందు చంద్రబాబు మేకపోతు గాంభీర్యం ప్రకటించినప్పటికీ ప్రజల నాడిని తెలుసుకోలేక పోయారు. వైసీపీ మాత్రం ముందు నుంచీ విజయంపై ధీమాగా ఉంది....
ఓట్ల లెక్కింపు కోసం సర్వం సిద్ధం చేశామని తెలిపారు ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు, సర్వీస్ ఓట్లు లెక్కించి ఉదయం 8.30 గంటలకు ఈవీఎంల...