ఆంధ్రప్రదేశ్లో అభ్యర్థుల గెలుపు, ఓటములపై రాజకీయ నాయకులు, అభిమానులతో పాటు ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఎవరు గెలుస్తారా అనే ఇప్పటికే ఎవరికి తోచినది వారు చెబుతుంటే మరోవైపు కొందరు జ్యోతిష్యాన్ని ఆశ్రయిస్తున్నారు. కొందరు...
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంల మొరాయింపు సహా పోలింగ్ నిర్వహణ వైఫల్యాలపై తీవ్ర నిరసన వ్యక్తంచేసిన టీడీపీకి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఈవీఎంల వ్యవహారంపై టీడీపీకి చెందిన సాంకేతిక నిపుణులు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాల్లో ఈ ఉదయం 7 గంటలను నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగింది....
'ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు దారుణంగా ఓడిపోబోతున్నారంటూ కేసీఆర్ జోస్యం చెప్పారు. చంద్రబాబుకు డిపాజిట్ కూడా రాదని, వైసీపీ గెలుపు ఖాయమని.. బాబు ఖేల్ ఖతం' అని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఇవాళ...
ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు అనుభవజ్ఞులకే పట్టం కడతారని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన సందర్భంగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్ రీత్యా...
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి అవంతి శ్రీనివాస్ను ఎంపీగా గెలిపిస్తే ఆయన ఏ పనీ చేయలేదని విమర్శించారు. విశాఖకు రైల్వే జోన్ కాదు కదా.. కనీసం అండర్...
పోలవరం ప్రాజెక్టును ఆపేందుకు కుట్రలు జరుగుతున్నాయని సినీ నటుడు శివాజీ అన్నారు. ఒకవేళ కేసీఆర్ అనుకూల ప్రభుత్వం వస్తే పోలవరం ప్రాజెక్టు ఆగిపోతుందని ఆరోపించారు. అలాగే రాజధాని సైతం తరలిపోయే ప్రమాదముందని హెచ్చరించారు....