బాలీవుడ్ ప్రేమపక్షులు లాక్డౌన్ సమయంలో బాంద్రాలో విహరిస్తూ ముంబై పోలీసులకు చిక్కారు. యంగ్ హీరో టైగర్ ష్రాఫ్, నటి దిశా పటానీపై ముంబై పోలీసులు కేసు నమోదుచేశారు. వీరిద్దరూ లవ్బర్డ్స్ అని బాలీవుడ్లో...
బాలీవుడ్ నటి విద్యా బాలన్ నటించిన తాజా చిత్రం ‘షేర్నీ’. అమిత్ మసుర్కర్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా జూన్ 18 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ...
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కొవిడ్ సంక్షోభం వల్ల ఇబ్బంది పడుతోన్న వారికి తనవంతు సాయం చేశారు. లాక్డౌన్ కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకి అండగా నిలిచారు. 100 కుటుంబాలకు...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో 'పుష్ప' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న...
బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం షేర్ని. జూన్ 2న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుంది. తాజాగా షేర్ని టీజర్ ను విడుదల చేశారు. విద్యాబాలన్ ఈ టీజర్...
బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముంబైలో మరో డూప్లెక్స్ హౌస్ కొనుగోలు చేశారు. 5,184 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ ఇంటిని రూ. 31 కోట్లతో ఆయన కొన్నారు. ఈ ఇంటికి...