కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. దేశంలో 21 రోజుల పాటు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో నిరుపేదలు, సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు....
దేశవ్యాప్తంగా కరోనా తాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు. దీంతో దేశంలో క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజలు నిత్యావసరాల కోసం ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర...