భారత్లో రోజురోజుకూ కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో దేశంలో 1553 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17,656కి చేరింది. అలాగే 36 మంది...
ఏపీ సీఎం జగన్ కరోనా టెస్ట్ చేయించుకున్నారు. దక్షిణ కొరియా దేశం నుండి ఆంధ్రప్రదేశ్ లక్ష కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను దిగుమతి చేసుకున్న సందర్భంగా జగన్ తన కార్యాలయంలో కిట్లను ప్రారంభించారు....
రాష్ట్రంలో మరో 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 700కి చేరిందన్నారు. కరోనా వ్యాప్తి నేసథ్యంలో అదనపు...
A day after showing a downtrend, COVID-19 cases in Telangana spiked again with 50 persons testing positive on Thursday.With this the total number of...
The Coronavirus cases have reached to 11,933, while 10,197 cases were active. So far, 1,343 people have recovered and 392 persons have succumbed to the dreaded...
తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 644కి చేరింది. మంగళవారం ఒక్కరోజే 52 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, ఒకరు కరోనాతో మృతిచెందారు. ఇప్పటి వరకు తెలంగాణలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 18కి...
కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విజృంభిస్తుంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో (సోమవారం సాయంత్రం 5 వరకు) కొత్తగా 905 కేసులు నమోదు అయ్యాయని, 51 మరణాలు సంభవించాయని...