ఏపీ సీఎం జగన్ దేశంలో అత్యధిక మందికి పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రంగా ఆంథ్రప్రదేశ్ నిలిచిందని అన్నారు. నెలరోజుల్లోనే టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచుకున్నామని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తికి ముందు రాష్ట్రంలో ఒక్క వీఆర్డీఎల్...
కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్డౌన్ కొనసాగుతుంది. ఈ నేపద్యంలో సినిమా తీయాలని కోలీవుడ్ నిర్మాత ఎం. విజయ భాస్కర్ రాజ్ నిర్ణయించారు. ‘21 డేస్’ పేరుతో స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాని...
The Coronavirus cases have reached to 11,933, while 10,197 cases were active. So far, 1,343 people have recovered and 392 persons have succumbed to the dreaded...
The pandemic COVID-19 is turning a nightmare for the world with increased number of fatalities and spike in cases. Amidst this, many nations have implemented...
కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో భారత్లో సుమారు 50 వేల మందికి పైగా అమెరికన్లు చిక్కుకుపోయారు. వీరందరినీ ప్రత్యేక విమానాల్లో తమ దేశానికి తరలిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల...