HomeTelugu Trendingభారత్‌లో ఉండేందుకే ఇష్టపడుతున్న విదేశీయులు

భారత్‌లో ఉండేందుకే ఇష్టపడుతున్న విదేశీయులు

12 10

కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో భారత్‌లో సుమారు 50 వేల మందికి పైగా అమెరికన్లు చిక్కుకుపోయారు. వీరందరినీ ప్రత్యేక విమానాల్లో తమ దేశానికి తరలిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి తరలింపు ప్రక్రియ మొదలైంది. అయితే వీరిలో ఎక్కువ మంది అమెరికన్లు స్వదేశానికి వెళ్లేందుకు ఇష్టపడకపోవడం గమనార్హం. యూకే సైతం భారత్ నుంచి తమ దేశానికి తరలించేందుకు 12 చార్టర్ విమానాలు పంపాలని భావిస్తోంది. గత వారం 400 మందికి పైగా ఆస్ట్రేలియన్లను భారత్ నుంచి మెల్‌బోర్న్‌కు తరలించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu