కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా చేస్తున్న పోరులో భారతీయులందరినీ ఏకం చేసేందుకు వివిధ కార్యక్రమాలకు పిలుపునిస్తున్నారు ప్రధాని మోడీ. తాజాగా బీజేపీ కార్యకర్తలకు మరో టాస్క్ ఇచ్చారు. నేడు బీజేపీ వ్యవస్థాపక...
టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. కేంద్ర, తెలుగు రాష్ట్రాలకు తన వంతు విరాళాన్ని ప్రకటించారు. గురువారం ట్విటర్లోకి అడుగుపెట్టిన ఆయన తన అధికారిక ఖాతా వేదికగా.....
కరోనా నివారణ చర్యల కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షల చొప్పున అందజేస్తానని...
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలోని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా పాఠశాల విద్యార్థుల వార్షిక పరీక్షలు రద్దు...