బాలీవుడ్ డ్రగ్స్ కేసులో నటి రకుల్ ప్రీత్ సింగ్కు ఎన్సీబీ అధికారులు నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. నిన్ననే విచారణకు హాజరుకావాల్సి ఉంది. తనకు నోటీసులు అందలేదని రకుల్ వెల్లడించినట్టు వార్తలు వచ్చాయి....
బాలీవుడ్లో సుశాంత్ మృతిలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. మొన్నటివరకు కేవలం బాలీవుడ్, శాండల్వుడ్కే పరిమితమైన ఈ కేసు ఇపుడు టాలీవుడ్ను సైతం వెంటాడుతోంది. ముంబై డ్రగ్స్ కేసులో రోజుకో...
బాలీవుడ్ డ్రగ్స్ కేసు.. టాలీవుడ్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. డ్రగ్స్ కేసులో రకుల్, నమ్రత పేర్లు బయటికి రావడంతో టాలీవుడ్ సెలబ్రిటీల్లో అలజడి మొదలైంది. టాలీవుడ్ డ్రగ్స్ కేస్ వివరాలను కూడా ఎన్సీబీ తీసుకున్నట్టు...
బాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. రెండు వర్గాలుగా విడిపోయిన తారలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ అయితే నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. తాజాగా...
డ్రగ్స్ భూతం సినీ ఇండస్ట్రీలో మరోసారి ప్రకంపనలు రేపింది. బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ మృతి కేసు విచారణలో భాగంగా డ్రగ్స్ కేసు మరోసారి వెలుగుచూసింది. ఈ డ్రగ్స్ వివాదంలో రోజుకో సంచలన...