జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. 'ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే' సందర్భంగా రూ.కోటి విరాళం ప్రకటించారు. సైనిక కుటుంబాల సంక్షేమం కోసం కేంద్రీయ సైనిక బోర్డుకు ఈ విరాళం అందజేయనున్నట్లు ఆయన ట్విటర్...
హరిద్వార్ లోని ఆశ్రమంలో జరిగిన జి.డి.అగర్వాల్ సంస్మరణ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. గంగను స్వేచ్ఛగా ప్రవహించనివ్వాలని, నదిలో కాలుష్యం చేరకుండా నియంత్రించాలంటూ ప్రొఫెసర్ జి.డి.అగర్వాల్ చేసిన పోరాటం గురించి...
జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఎన్నికల్లో ఏ తప్పులు చేశామో గుర్తించాలని కార్యకర్తలకు సూచించారు. సమర్థత లేని నాయకుల వల్లే ఎన్నికల్లో ఓడిపోయామని ఆయన వ్యాఖ్యానించారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని జనసేన నాయకులు,...