భారత్లో అన్లాక్ 3.0 మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే పలు ఆంక్షలను సడలించిన కేంద్రం తాజాగా మరిన్ని సడలింపులను ప్రకటించింది. ఆగస్ట్ 5 నుంచి రాత్రి పూట కర్ఫ్యూను ఎత్తివేయనుంది. అయితే...
దేశవ్యాప్తంగా త్వరలో రైలు సర్వీసులు మొదలు కానున్నట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. జూన్ 1 నుంచి 200 నాన్ ఏసీ ప్యాసింజర్ రైళ్లు దేశ వ్యాప్తంగా నడపనున్నట్లు తెలిపారు. వీటికి...
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులను కొట్టిపారేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, తన శ్రేయోభిలాషులు ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల...
గురువారం సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలకు కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ...