బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్జైట్లీ (66) తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా మూత్రపిండాలు, అంతుబట్టని క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ ఇవాళ...
కేంద్రంలో హంగ్ వస్తుందన్న అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రాంతీయ పార్టీలే కీలకమని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దక్షిణాదిన టీఆర్ఎస్, వైసీపీలు కింగ్ మేకర్లు అవుదామని కలలుగంటున్నాయి. ఈ రెండు పార్టీలు అటు కాంగ్రెస్...