ఒకప్పుడు తెలుగు సినిమాల నిడివి కనీసం రెండున్నర గంటలు ఉండేవి. కొన్ని సినిమాలైతే మూడు గంటల నిడివితో కూడా ఉండేవి. కానీ రాను రాను ఈ పరిస్థితి మారింది. సినిమా నిడివి ఎక్కువ ఉంటే...
కథ, కథనాలకు మాత్రమే విలువనిస్తూ.. కొత్త వారితో సినిమాలు చేసి ఘన విజయాలు అందుకున్న ట్రాక్ రికార్డ్ దర్శకుడు తేజకు ఉంది. కానీ రాను రాను అతడి కథలు మూస ధోరణిలో సాగడంతో ప్రేక్షకులు...
ఈ మధ్య కాలంలో వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై కనిపించి అభిమానులను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు స్టార్ హీరోలు. నాగార్జున 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షో ద్వారా సందడి చేయగా, మెగాస్టార్ చిరంజీవి అదే...