ఒకప్పుడు టాలీవుడ్ లో ఫిబ్రవరి నెలలో సినిమాలు రిలీజ్ అయ్యేవి కాదు.. మేకర్స్ ఫిబ్రవరి నెలను సినిమాలు రిలీజ్ చేయడానికి అనువుగా భావించేవారు కాదు. కానీ గతేడాది ఫిబ్రవరిలో ఎన్టీఆర్ తన 'టెంపర్'...
నేచురల్ స్టార్ నాని హీరో గా, కీర్తిసురేష్ హీరోయిన్గా, హిట్ చిత్రాల నిర్మాత దిల్రాజు సమర్పణలో త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో శిరీష్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `నేను లోకల్`.`యాటిట్యూడ్ ఈస్ ఎవ్రీథింగ్`...
జనవరిలో సంక్రాంతి కనుకగా రావాలనుకున్న సినిమాలన్నీ 'ఖైదీ','శాతకర్ణి' ల ఎఫెక్ట్ తో వెనక్కి తగ్గాయి. ఇక ఇప్పుడు తమ సినిమాలను రిలీజ్ చేసుకోవడానికి పోటీ పడుతున్నాయి. ముందుగానే 'ఓం నమో వెంకటేశాయ','నేను లోకల్','ఘాజీ','విన్నర్','సింగం3'...
`ఎవడే సుబ్రమణ్యం`, `భలే భలే మగాడివోయ్`, `కృష్ణగాడి వీర ప్రేమగాథ`, `జెంటిల్ మన్`, మజ్ను`..వరుస ఐదు చిత్రాల సక్సెస్తో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ను సంపాదించుకున్న నేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తిసురేష్ హీరోయిన్గా...