టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మహేశ్బాబు అభిమానులకు శుభవార్త చెప్పారు. ఆయన 25వ సినిమా విడుదల తేదీని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ రోజు (మంగళవారం) ప్రకటించింది. వచ్చే సంత్సరం...
సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25వ సినిమా షూటింగ్ కోసం ఆదివారం ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ వెళ్లారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. సోమవారం...
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'అరవింద సమేత వీర రాఘవ' చిత్ర ఫస్ట్లుక్ను తన ఇన్స్టాగ్రామ్లో తొలి పోస్ట్గా పెట్టారు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ఎన్టీఆర్కు ఫేస్బుక్, ట్విటర్లో ఖాతాలు ఉన్నాయి....
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇటీవలే నటించిన భరత్ అనే నేను సినిమాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం సిదద్ధమవుతున్నారు. త్వరలో రెగ్యులర్...
'దువ్వాడ జగన్నాథం' సినిమాతో యూత్ అందరినీ తనవైపు తిప్పుకొని ఇండస్ట్రీలో వరుస అవకాసాలను సంపాదిస్తోంది పూజాహెగ్డే. స్టార్ హీరోల సినిమాలను టార్గెట్ గా పెట్టుకున్న ఈ బ్యూటీ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ...