జమ్మూ-కాశ్మీర్లో జరిగిన పుల్వామా ఉగ్రదాడితో పాకిస్థాన్కు ఎలాంటి సంబంధం లేదని.. భారత్ చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమంటూ పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలకు భారత విదేశాంగ శాఖ ఘాటుగా సమాధానం ఇస్తూ...
జమ్మూ-కాశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడితో భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రదాడిలో 42 మంది భారత జవాన్లు అసువులు బాసారు. ఘటన జరిగిన 5 రోజుల తర్వాత...