తమ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మె విరమించబోమని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్ధామ రెడ్డి స్పష్టం చేశారు. హైకోర్టులో విచారణ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం రెండు రోజుల్లో చర్చల...
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతంగా సాగుతోంది. సమ్మె విషయంలో అటు ప్రభుత్వం, ఇటు కార్మికులు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రజలకు ఇబ్బంది లేకుండా సమ్మెకు విరుగుడుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు...