శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాను విధ్వంసం తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని, తుఫాను బాధితులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. విజయవాడలో జనసేన పార్టీ కేంద్ర...
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్రమోడీకి తిత్లీ పెను తుఫాన్ కలిగించిన బీభత్సంపై లేఖ రాశారు. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.2,800 కోట్ల మేర నష్టం జరిగిందని లేఖలో పేర్కొన్నారు. తక్షణ సాయం...