ఇండియాలో ఉన్న మోస్ట్ వాంటెడ్ రచయితల్లో విజయేంద్రప్రసాద్ ఒకరు. 'బాహుబలి' సినిమాతో ఆయన ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. తెలుగు, హిందీ వాళ్ళతో పాటు కన్నడ, తమిళ ఇండస్ట్రీల జనాలు సైతం ఆయన వెంటపడుతున్నారు....
తన మొదటి సినిమా నుండి కూడా వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ ముందుకు సాగుతున్నాడు దర్శకుడు క్రిష్. రీసెంట్ గా ఆయన తెరకెక్కించిన 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమాతో క్రిష్ స్థాయి పెరిగిపోయింది. ఇప్పుడు...