HomeTelugu News'అల వైకుంఠపురములో..' ట్రైలర్‌ వచ్చేసింది

‘అల వైకుంఠపురములో..’ ట్రైలర్‌ వచ్చేసింది

15
స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా నటించిన చిత్రం ‘అల వైకుంఠపురములో..’. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. టబు కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ మూవీ ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సోమవారం ఈ చిత్ర మ్యూజికల్‌ నైట్‌ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు. బన్ని అభిమానులు ఏం కోరుకుంటున్నారో వాటన్నింటినీ రంగరించి త్రివిక్రమ్‌ ఈ సినిమాను తీర్చిదిద్దినట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu