HomeTelugu Newsగవర్నర్‌ ను కలిసిన జగన్‌ దంపతులు

గవర్నర్‌ ను కలిసిన జగన్‌ దంపతులు

14 6సీఎం జగన్.. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో భేటీ అయ్యారు. విజయవాడలోని రాజ్‌భవన్‌కు తన సతీమణి భారతితో కలిసి వెళ్లి గవర్నర్‌ దంపతులతో సమావేశమయ్యారు. సీఎం జగన్‌ సుమారు గంటకు పైగా వివిధ అంశాలపై గవర్నర్‌తో చర్చలు జరిపారు. తాజా రాజకీయ పరిస్థితులను వివరించడంతో అసెంబ్లీ సమావేశాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై బిశ్వభూషణ్‌తో జగన్‌ చర్చించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!