HomeTelugu Trendingమైసూరు చాముండేశ్వరి అమ్మవారిన దర్శించుకున్న రామ్‌ చరణ్‌

మైసూరు చాముండేశ్వరి అమ్మవారిన దర్శించుకున్న రామ్‌ చరణ్‌

Hero ram charan in mysore c

టాలీవుడ్‌ స్టార్ హరో రామ్ చరణ్ మైసూరులోని చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ప్రస్తుతం రామ్ చరణ్ తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’ మైసూరులో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర బృందంతో కలిసి ఆలయానికి చరణ్ వెళ్లారు.

ram charan 1

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరోవైపు, తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసేందుకు చరణ్ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి హైదరాబాద్ కు వచ్చారు. ఓటు వేసిన తర్వాత ఆయన మళ్లీ షూటింగ్ కోసం మైసూరుకు వెళ్లిపోయారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu