HomeTelugu Trending'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' మూవీ అప్డేట్‌

‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ మూవీ అప్డేట్‌

Itlu maredumilli prajaneeka

టాలీవుడ్‌ నటుడు అల్లరి నరేశ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఏఆర్‌ మోహన్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీలో ఆనంది ఫీ మేల్ లీడ్ రోల్‌ పోషిస్తోంది. ఈ చిత్రాన్ని నవంబర్‌ 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు అల్లరి నరేశ్‌ టీం ఇప్పటికే ప్రకటించింది. తాజాగా మరో అప్‌డేట్ వచ్చింది.

మారేడుమిల్లి ప్రజానీకం చిత్రానికి సెన్సార్‌ బోర్డు క్లీన్‌ యూఏ సర్టిఫికెట్‌ మంజూరు చేసింది. ‘ ఎన్నికల విధులకు క్లియరెన్స్ వచ్చింది..’ అంటూ తాజా అప్‌డేట్ అందించారు మేకర్స్. జీ స్టూడియోస్‌, హాస్య మూవీస్‌ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెన్నెల కిశోర్‌, ప్రవీణ్‌, సంపత్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu