HomeTelugu Trendingగౌరవ డాక్టరేట్ అందుకున్న ఖుష్బూ

గౌరవ డాక్టరేట్ అందుకున్న ఖుష్బూ

3 6

నటి ఖుష్భు అమెరికాలోని ప్రపంచ తమిళ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. ఈ విషయాన్ని ఖుష్బూ తన ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు. ప్రస్తుతం అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కర్తగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. వెంకటేష్ నటించిన మొదటిసినిమా ‘కలియుగ పాండవులు’ సినిమా తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఖుష్భు రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌, చిరంజీవి, నాగార్జున వంటి స్టార్స్‌తో కలిసి నటించిన ఖుష్బూ ప్రస్తుతం సపోర్టింగ్‌ క్యారెక్టర్స్‌ చేస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రంలో ఖుష్బూ నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu