HomeTelugu Newsనటుడు మురళీ శర్మ ఇంట తీవ్ర విషాదం..

నటుడు మురళీ శర్మ ఇంట తీవ్ర విషాదం..

5 6
టాలీవుడ్‌‌ ప్రముఖ నటుడు మురళీ శర్మ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన మాతృమూర్తి పద్మగారు నిన్న రాత్రి ముంబైలోని స్వగృహంలో కన్నుమూశారు. ఆమె వయసు 76 సంవత్సరాలు. వయసు పైబడిన రీత్యా ఏర్పడిన ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె కన్ను మూసినట్టు తెలుస్తుంది. తాజాగా మురళీ శర్మ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలో నటించాడు. సంక్రాంతి కానుకగా విడుదలై ఈ సినిమాలో ఆయన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ముంబైలో స్థిరపడ్డా వీరిది తెలుగు కుటుంబమే. నాన్న వృజ్ భూషణ్ మరాఠీ కాగా అమ్మ పద్మగారిది గుంటూరు. నాన్న వ్యాపారరీత్యా ముంబాయిలో స్థిరపడ్డారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu