HomeTelugu Trendingఎన్టీఆర్ శత జయంతి వేడుకలు.. తెలుగు జాతికి బాలకృష్ణ లేఖ

ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు.. తెలుగు జాతికి బాలకృష్ణ లేఖ

Nandamuri balakrishna will

తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని చాటిన మహోన్నత వ్యక్తి, సినీ నట సార్వభౌముడు, టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. శత జయంతి ఉత్సవాలను ఆయన జన్మస్థలం నిమ్మకూరులో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమవుతోంది. ఈ వేడుకలను మే 28న నందమూరి బాలకృష్ణ ప్రారంభించనున్నారు. మే 28 నుంచి వచ్చే ఏడాది అంటే 2023 మే 28 వరకు వేడుకలను ఏడాది పాటు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ ‘శత పురుషుని శత జయంతి ఉత్సవాలు’ పేరిట ఓ లేఖను విడుదల చేశారు.

20220521fr6288785e4dc5b

Recent Articles English

Gallery

Recent Articles Telugu