కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుంది. ఈ నేపధ్యంలో దేశం మొత్తం స్తంభించిపోయింది. 40 రోజుల తరువాత మద్యం షాపులు తెరుచుకోవడంతో.. ఏపీలో వైన్స్ షాపుల ముందు మందుబాబులతో కిలోమీటర్ల కొద్దీ...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో 50 రోజులుగా రైతులు, రైతు కూలీలు, మహిళల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం నుంచి 3 రాజధానుల ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి రాజధాని అమరావతి ప్రాంతంలోని 29...
రాజధాని గ్రామాల పర్యటనకు వెళ్లిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ను పోలీసులు అడ్డుకున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయం గేటు వద్దే ఆయన్ను అడ్డగించారు. పవన్తో పోలీసు అధికారులు చర్చలు జరుపుతున్నారు. పర్యటనకు వెళ్లొద్దని...
రాజధాని అమరావతిలో 10 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు, నిరసనలు తెలిపారు. వివిధ పార్టీలు, అమరావతి జేఏసీ...
టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ఏడాది భోగి పండుగను వినూత్నంగా జరుపుకున్నారు. అమరావతిలో 28 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులతో కలిసి చేసుకున్నారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలో...
మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ గత 27 రోజులుగా అమరావతిలో రైతులు, మహిళలు, చిన్నారులు ఆందోళన చేస్తున్నారు. అయితే చాలా చోట్ల 144 సెక్షన్ అమలు చేస్తున్న పోలీసులు..శాంతియుతంగా నిరసన తెలుపుతున్నవారిపై కర్కశంగా...
రాజధాని ప్రాంత రైతుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఏపీ రాజధాని ప్రాంతాన్ని మరో నందిగ్రామ్గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు....