సినీ నటుడు అలీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన నివాసంలో ఆదివారం కలిశారు. 15 నిమిషాల పాటు సీఎంతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇద్దరూ రాజకీయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో అలీ...
ఆంధ్రప్రదేశ్లో నేడు చారిత్ర ఘట్టం ఆవిష్కృతమైంది. ఏపీ కొత్త రాజధాని అమరావతిలో హైకోర్టు కొలువుదీరింది. హైకోర్టు తొలి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సి.ప్రవీణ్కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన న్యాయమూర్తి, 14 మంది...
విభిన్నమైన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ను ఆనంద సూచీలో అగ్ర స్థానంలో నిలిపామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వేదికగా ఆదివారం నిర్వహించిన విమాన విన్యాసాలు తిలకించిన అనంతరం...
రాష్ట్రం విడిపోయే సమయానికి రాయలసీమలో కరువులో ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. 20 ఏళ్ల డేటా తీసుకుంటే అనంతపురంలో 16, 17 సార్లు తక్కువ వర్షపాతం నమోదు కావడం, కరువు జిల్లాగా...
ఇండస్ట్రీలో ఉన్న అగ్ర దర్శకుల్లో మొదటి స్థానంలో ఉన్న రాజమౌళి, అలానే మాస్ కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన బోయపాటి శ్రీను, ప్రతి సినిమా వైవిధ్యంగా ఉండేలా చూసుకునే దర్శకుడు క్రిష్...