Andhra Pradesh Police have booked former Assembly Speaker Kodela Siva Prasad Rao along with his son for using AP Assembly furniture belonging for their personal...
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి మరో నలుగురు టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. సభా కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నారనే కారణంతో టీడీపీ ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, వాసుపల్లి గణేశ్కుమార్, వెలగపూడి రామకృష్ణ...
ఏపీ సీఎం జగన్.. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మోసాలు చేయడం కొత్త కాదని.. అదే పద్ధతిలో కాపులను ఆయన మోసం చేశారని విమర్శించారు. శాసనసభలో కాపు రిజర్వేషన్ల అంశంపై జరిగిన చర్చలో సీఎం...
వివాదాస్పద అంశాలపై స్పందించడంలో రాంగోపాల్ వర్మ ఎప్పుడు ముందుంటాడు. ప్రస్తుతం రాష్ట్రంలో బర్నింగ్ ఇష్యూ అసెంబ్లీ సమావేశాలు. అసలు కంటే ఇతర విషయాలపైనే సమావేశాలలో ఎక్కువ దృష్టి పెట్టినట్టున్నారు. గతంలో జరిగిన తప్పులను...
రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఆంధ్రప్రదేశ్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, హామీల అమలు గురించి తన ప్రసంగంలో వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు...
ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల రెండోరోజు సభలో విమర్శలు, ప్రతి విమర్శలు తారాస్థాయికి చేరాయి. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికపై అభినందనలు చెబుతూనే పదునైన విమర్శలతో పాలక,...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించిన తమ్మినేని సీతారామ్కు ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. 'విభజన తర్వాత ఏపీకి రెండో సభాపతిగా సీతారాం ఎన్నిక కావడం...