డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి(94) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో గత కొన్ని రోజులుగా చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధి ఈరోజు సాయంత్రం 6.10గంటలకు...
బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్ మనవరాలైన సయేషా సైగల్ 'అఖిల్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. సయేషాకు హిందీలో కంటే దక్షిణాది సినిమాలతోనే గుర్తింపు వచ్చింది. ఇటీవల విడుదలైన 'చిన్నబాబు' చిత్రంలో సయేషా...
సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25వ సినిమా షూటింగ్ కోసం ఆదివారం ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ వెళ్లారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. సోమవారం...