ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ప్రజలకు భోగి, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 'రైతు సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలకు తోడుగా ఈ ఏడాది ప్రకృతి కూడా ఆశీర్వదించిందని,...
ముఖ్యమంత్రి జగన్ మూడు రోజుల కడప జిల్లా పర్యటన ముగిసింది. చివరిరోజు సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. క్రిస్మస్ సందర్భంగా ఉదయం పులివెందుల సీఎస్ఐ...
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై శాసనసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. సీఎం వైఎస్ జగన్ వర్సెస్ ప్రతిపక్ష నేత...
ఏపీ సీఎం వైఎస్ జగన్పై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్, సినీ నటి విజయశాంతి అభినందనలు తెలిపారు. యావత్ దేశాన్ని కదిలించిన దిశ ఘటన నేపథ్యంలో అత్యాచార బాధిత మహిళలకు సత్వర...
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ముమ్మిడివరం మండలం కొమనాపల్లిలో సీఎం జగన్ వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించారు. కొమానపల్లిలో టూరిజం బోటింగ్ కంట్రోల్ గదులకు...
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం విస్తరణకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకు ఉన్న వారికి కూడా ఈ పథకాన్ని వర్తింప చేస్తూ ఆదేశాలు...
టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో ఇసుక కొరత కృత్రిమమేనని ఆరోపించారు. ప్రతి పనిలోనూ జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారని.. మద్యం నియంత్రించాల్సిన శాఖతోనే మద్యం అమ్మకాలు చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో...