ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయం (పీఎంవో)కు వెళ్లారు. అక్కడ కార్యాలయ కార్యదర్శులతో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు జరిగిన...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. వంద రోజుల పాటు ప్రజా డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచకుండా కాస్త సమయం ఇద్దామని అనుకున్నామనీ.. రాష్ట్ర...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి.. ఒకే అబద్ధాన్ని వందసార్లు చెబితే అది నిజమైపోదని వ్యాఖ్యానించారు. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్గా భావిస్తున్నామని చెబుతూనే ఉన్నామని గుర్తుచేశారు. అయినప్పటికీ ప్రతిపక్ష టీడీపీ నాయకులు తమపై...
ఏపీ సీఎం జగన్.. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మోసాలు చేయడం కొత్త కాదని.. అదే పద్ధతిలో కాపులను ఆయన మోసం చేశారని విమర్శించారు. శాసనసభలో కాపు రిజర్వేషన్ల అంశంపై జరిగిన చర్చలో సీఎం...