దేశవ్యాప్తంగా త్వరలో రైలు సర్వీసులు మొదలు కానున్నట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. జూన్ 1 నుంచి 200 నాన్ ఏసీ ప్యాసింజర్ రైళ్లు దేశ వ్యాప్తంగా నడపనున్నట్లు తెలిపారు. వీటికి...
భారత్లో కరోనా కేసుల సంఖ్య రోజూ పెరుగుతూనే ఉంది. గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా రోజుకు 5 వేల చొప్పున కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 5242...
తెలంగాణలో మరో 47 కరోనా కేసులు
తెలంగాణలో ఇవాళ కొత్తగా 47 మందికి కరోనా సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 1414కి చేరింది....
భారత్లో కరోనా మహమ్మారి రోజు రోజుకూ ఉగ్రరూపం దాలుస్తోంది. ఒక్కరోజులోనే దేశవ్యాప్తం 3,390 మందికి కరోనా సోకినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశం మొత్తం ఇప్పటి వరకు 56,342 మంది...
భారత్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో 2573 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, 83 కరోనాతో మంది మృతిచెందారు. దీంతో...