ఆంధ్రప్రదేశ్లో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 48 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. తాజాగా కర్నూలు జిల్లాలో ఒకరు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా...
భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3970 మందికి కరోనా సోకింది. 103 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డవారి సంఖ్య...
కరోనా మహమ్మారి కారణంగా దేశంలో విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రధాని మోదీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. మంగళవారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరిట...
తెలంగాణ మంత్రి హరీశ్రావు.. సిద్దిపేట గ్రీన్ జోన్లో ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని జిల్లా ప్రజలకు సూచించారు. మాస్క్ ధరించకుంటే రూ.1000 జరిమానా తప్పదని ఆయన హెచ్చరించారు. శనివారం సిద్దిపేటలోని అంబేద్కర్ నగర్లో కరుణ...
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 54 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న 7,320 మందికి పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో...
భారత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 52,952 వేలకు చేరింది. గత 3 రోజులుగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 3,561 పాజిటివ్ కేసులు...
భారత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేలకు చేరువలో ఉంది. గత 3 రోజులుగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 2958 పాజిటివ్...